తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్.. భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదు

1 year ago 45
దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. దర్శనం అనంతరం ఆలయం ఎదుట ఫోటోషూట్, రీల్స్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..ఆలయం ఎదుట తాను దువ్వాడతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article