తిరుమలలో దేశంలోనే తొలిసారి.. శ్రీవారి భక్తులకు మరింత త్వరగా దర్శనం.. మరో కీలక నిర్ణయం

7 months ago 22
Tirumala Integrated Command Control Center: తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ అధికారులు సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణను పటిష్టం చేయడానికి సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలని, గణాంకాలను విశ్లేషించాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శన క్యూ లైన్లలో పర్యవేక్షణపై కూడా సమీక్ష చేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న కార్తీక దీపోత్సవం, ఇటీవల కార్తీకవనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
Read Entire Article