తిరుమలలో భక్తుల కోసం 'ఆర్‌ఎఫ్‌ఐడీ' విధానం.. ఇకపై పాదరక్షల విషయంలో నో టెన్షన్

10 months ago 17
Tirumala TTD Innovative Solution To Footwear: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పాదరక్షల సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ విధానంతో చెప్పులను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసింది. ఏటీసీ వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. త్వరలోనే మిగిలిన కేంద్రాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నూతన విధానంతో భక్తుల పాదరక్షల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
Read Entire Article