తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో!

1 year ago 32
TTD EO Takes Feedback From Devotees: తిరుమల పర్యటనకు వచ్చిన చంద్రబాబు టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. భక్తులకు అందుతున్నసేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. దీంతో స్వయంగా టీటీడీ ఈవో జే శ్యామలరావు రంగంలోకి దిగారు. భక్తుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం ప్రారంభించారు. భక్తుల్ని అడిగి టీటీడీలో అందిస్తున్న వివిధ సేవల గురించి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు టీటీడీ ఈవో.
Read Entire Article