తిరుమలలో భక్తులకు రూ.10కే టిఫిన్, రూ. 19కే బిర్యానీ, రూ.30కే భోజనం.. అసలు సంగతి ఇదా!

8 months ago 11
Tirumala Hotel Prices False Messages: తిరుమలలో హోటళ్ల ధరలు తగ్గాయంటూ ఓ ధరల పట్టింక వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. హోటళ్లలో ఆహార ధరలు తగ్గించారనే వార్తల్లో నిజం లేదని, ఇది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని భక్తులకు సూచించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ అధికారికంగా ప్రకటించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది.
Read Entire Article