తిరుమలలో మళ్లీ ఆ సేవలు ప్రారంభం.. ఇకపై నిరంతరాయంగా.. టీటీడీ వెల్లడి

9 months ago 10
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవారి సేవకుల సాయంతో ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. సుపథం, వరాహస్వామి ఆలయం సహా నిర్దేశిత ప్రాంతాల్లో శ్రీవారి భక్తులకు.. సేవకులు తిలక ధారణ చేస్తారని టీటీడీ ఈవో వెల్లడించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఈవో ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Entire Article