తిరుమలలో మార్చి 14న ప్రత్యేక వేడుక.. ఈ భక్తులు రావొద్దు, అనుమతి లేదని చెప్పిన టీటీడీ

1 year ago 16
TTD Review On Kumaradhara Theertha Mukkoti: తిరుమలలో మార్చి 14వ తేదీ కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే భక్తులను తీర్థానికి అనుమతిస్తారని తెలిపింది టీటీడీ. ఈ మేరకు ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని టీటీడీ అడిషనల్ ఈవో అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యం అందించేందుకు సిబ్బంది, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు.. అలాగే వారికి అనుమతి లేదు.
Read Entire Article