తిరుమలలో వసతి గదుల కోసం భక్తులకు నో టెన్షన్.. టీటీడీ కీలక నిర్ణయం

7 months ago 16
Tirumala Renovate Old Buildings: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పాత భవనాలను బాగు చేయాలని ఈవో శ్యామలరావు అధికారులకు సూచించారు. అన్నపూర్ణ క్యాంటీన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. వకుళమాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. మరోవైపు ఇవాళ కపిలేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఈ పనులన్నీయు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Entire Article