తిరుమలలో వాళ్లే నా వెంటపడ్డారు.. నేను ఆ మాట అన్నందుకే కేసులు పెట్టారు: దివ్వెల మాధురి

1 year ago 20
Divvala Madhuri On Tirumala Police Cases: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈ జంట.. అక్కడ ఫొటోలు, వీడియోలతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో తిరుమలలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై కేసు నమోదు చేయడంపై దివ్వెల మాధురి స్పందించారు.. ఉద్దేశపూర్వకంగానే తమపై కేసులు నమోదు చేశారని.. తాము న్యాయపరంగా కేసుల్ని ఎదుర్కొంటామన్నారు.
Read Entire Article