తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ప్రతి ఏటా నాలుగు సార్లు ఆనవాయితీ

1 year ago 23
Tirumala Koil Alwar Tirumanjanam: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. శ్రీ‌వారి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ తెల్లవారు జామున 6 గంటలకు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తుల్ని దర్శనానికి అనుమతించారు.
Read Entire Article