తిరుమలలోని టీటీడీకి చెందిన ఆ భవనాలు కూల్చివేత.. ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు

1 year ago 16
TTD Reconstruct Rest Houses Old Buildings: టీటీడీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాలపై కీలక నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు పాత విశ్రాంతి గృహాల స్థానంలో పునర్ నిర్మాణాలు చేపట్టాలని కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు సూచించారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆయన తిరుమలలో ఆ భవనాలను టీటీడీ ఈవో శ్యాలమరావు పరిశీలించారు.
Read Entire Article