తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి ఫిర్యాదు.. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం..!

8 months ago 12
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెడ్డిలను కించపరుస్తూ.. అవహేళన చేస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని.. డిమాండ్ చేశారు. ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ.. ఒక వర్గాన్ని అవహేళన చేయటం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.
Read Entire Article