గుంటూరు జిల్లా తురకపాలెంలో.. అరుదైన మెలియోడోసిస్ వ్యాధి బారిన పడి 28 మంది మరణించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలిచింది. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడు పెమ్మసాని చంద్రశేఖర్.. బాధితులకు ఈ సాయం అందజేయనున్నారు. ఆ వివరాలు..