తులం బంగారం స్కీమ్‌పై క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కూనంనేని..

1 day ago 4
కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా పేదింటి యువతులకు తులం బంగారం ఇవ్వడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ హామీని నెరవేరుస్తామని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కొత్తగూడెం అభివృద్ధికి కృషి చేస్తానని.. రాజీవ్ యువ వికాసంలో అవినీతికి తావు ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు.
Read Entire Article