తూచ్.. ఏపీకి కేంద్రం ఎలాంటి సాయం ప్రకటించలేదు.. ఇదేం ట్విస్ట్ గురూ!

1 year ago 25
Chandrababu Clarity On Central Flood Relief Fund: కేంద్రం తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించింది..ఏకంగా రూ.3,300 కోట్లు ప్రకటించనట్లు మీడియాతో పాటుగా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదంతా వట్టదేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అసలు రాష్ట్రం నుంచి నివేదిక పంపకుండా కేంద్రం సాయం ఎలా ప్రకటిస్తుందని ప్రకటించారు.. ఇవాళ ప్రభుత్వం తరఫున నివేదికను కేంద్రానికి పంపిస్తామని తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాష్ట్రానికి ప్రకటించలేదన్నారు.
Read Entire Article