తెరపైకి జిల్లాల పునర్విభజన అంశం.. ఆ ప్రాంతాన్ని విశాఖలో కలపాలని డిమాండ్

7 months ago 14
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చర్చ మళ్ళీ మొదలైంది. శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. విశాఖలో కలిస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో భోగాపురం విమానాశ్రయం రానుండటంతో విశాఖలో విలీనం కోసం ప్రజలు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ వెనక కారణాలు ఏంటి అనే వివరాల కోసం..
Read Entire Article