తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్యకు.. ఆంధ్రా అధికారిణి వేధింపులు..!?

8 months ago 13
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం పుట్టిందే.. ఆంధ్రా పాలకుల పెత్తనం నుంచి విముక్తి కావాలన్న ఆంకాంక్ష నుంచి. ఏళ్లపాటు సాగిన ఉద్యమం.. ఎంతో మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ.. ఇప్పటికీ కొందరు ఆంధ్రా అధికారుల పెత్తనం మాత్రం అలాగే ఉందన్నది ఈ ఘటన చూస్తుంటే తెలుస్తోంది. స్వయంగా.. తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికే ఇలాంటి పరిస్థితి ఎదురవటం కలిచివేస్తున్న అంశం.
Read Entire Article