తెలంగాణ అలా చేయకుండా వెంటనే ఆపండి.. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ

2 months ago 6
Andhra Pradesh Letter On Telangana Projects: తెలంగాణ కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ఆపాలని ఆంధ్రప్రదేశ్ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర విభజన చట్టాన్ని, ట్రైబ్యునల్ ఆదేశాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని, డీపీఆర్‌లు తయారు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఏపీ ఆరోపించింది. ఎపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని తెలంగాణను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.
Read Entire Article