తెలంగాణ ఉద్యోగులకు అలర్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవ్వగానే.. వెంటనే

7 months ago 13
తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు. సాధారణంగా రెండు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియ, అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article