తెలంగాణ డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఏ జిల్లాకు ఎవరెవరంటే..

3 months ago 11
తెలంగాణలో సంస్థాగత పటిష్టత కోసం ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) మొత్తం 36 మంది డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులను ప్రకటించింది. 33 జిల్లాలు, కార్పొరేషన్లకు ఈ నియామకాలు జరిగాయి. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని.. పార్టీ ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా స్థానాలు దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్‌కి దీపక్ జాన్ సహా పలు జిల్లాలకు కొత్త సారథులు నియమితులయ్యారు.
Read Entire Article