తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.