తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. ఆ ఛార్జీలు తొలిగింపు..!

1 year ago 33
విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయంటూ గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని టెన్షన్ పడిన విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. విద్యుత్ ఛార్జీల పెంపు కోసం డిస్కంలు పంపించిన ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించటంతో.. సామాన్య జనాలకు భారీ ఊరట దొరికినట్టయింది. విద్యుత్ ఛార్జీల విషయంలో ఈఆర్సీ తీసుకున్న కీలక నిర్ణయాలను ఛైర్మన్ శ్రీరంగారావు వివరించారు.
Read Entire Article