తెలంగాణ ప్రజలకు సర్కార్ ఉగాది కానుక.. నేటి నుంచే కొత్త పథకం అమలు, తగ్గనున్న ఖర్చులు

11 months ago 15
తెలంగాణ సర్కార్ ఉగాది కానుకగా నేడు పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండగా.. వాటిని చాలా అమ్ముకుంటున్నారు. అదనంగా ఖర్చు చేసి సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి అదనపు ఖర్చు లేకుండా ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేయనుంది.
Read Entire Article