తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బాలికలు, దివ్యాంగుల కోసం

7 months ago 16
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బాలికలు, దివ్యాంగుల కోసం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేయడమే లక్ష్యంగా 'ఇందిరా మహిళా శక్తి మిషన్-2025' ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్చి కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే దివ్యాంగుల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని.. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనులని తెలిపారు.
Read Entire Article