తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బాలికలు, దివ్యాంగుల కోసం

10 months ago 24
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బాలికలు, దివ్యాంగుల కోసం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేయడమే లక్ష్యంగా 'ఇందిరా మహిళా శక్తి మిషన్-2025' ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందాల్లో చేర్చి కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే దివ్యాంగుల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని.. ఆగస్టు చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనులని తెలిపారు.
Read Entire Article