తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కం ఏర్పాటు

10 months ago 16
3rd DISCOM in Telangana: తెలంగాణలో విద్యుత్ రంగంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వ్యవసాయం, గృహజ్యోతి, ప్రభుత్వ సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తుంది. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపుసెట్లు అందించనున్నారు.
Read Entire Article