తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సర్కార్ బడులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం

4 months ago 8
డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్న తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇందుకు గాను బీఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కంప్యూటర్లు ఉన్న 22,730 స్కూళ్లలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. డిజిటల్ క్లాసులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article