తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఆ 2,380 మంది ఖాతాల్లో రూ.19.24 కోట్లు జమ

7 months ago 9
తెలంగాణ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. యాదాద్రి జిల్లాలోని 2,380 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.19.24 కోట్ల సొమ్మును జమ చేసింది. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు వీరు తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది. తర్వాత మళ్లీ లోన్ తీసుకున్నారు. మాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మాట నిలబెట్టుకోలేదు. దీనిపై హామీ ఇచ్చిన రేవంత్ తాజాగా మాట నిలబెట్టుకున్నారు. ఆ వివరాలు..
Read Entire Article