తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ ఏడాది రూ.25 వేల కోట్లు, భట్టి కీలక ప్రకటన

1 year ago 16
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలోనే రూ. 25 వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తామన్నారు.
Read Entire Article