తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

1 year ago 17
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మందా జగన్నాధం నాగర్ కర్నూల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు.
Read Entire Article