తెలంగాణ రైతాంగానికి కేంద్రం శుభవార్త.. 2026 వరకు.. వారందరికీ..

7 months ago 10
తెలంగాణ రైతులకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది! రాష్ట్రానికి 450 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, 20 వేల వ్యవసాయ పంపులను మంజూరు చేసింది. పీఎం కుసుమ్ యోజన పథకంలో భాగంగా వీటిని కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తిని సరిగా వినియోగించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ పథకం ద్వారా రైతులు తమ భూముల్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article