తెలంగాణ రైతులకు అలర్ట్. నేటి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను డ్రా చేసుకోవచ్చు. ఆదివారం అర్థరాత్రి నుంచే అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని సీఎం ప్రకటించగా.. నేడు నేరుగా బ్యాంకులకు వెళ్లి ఆ డబ్బులను డ్రా చేసుకోవచ్చునని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.