తెలంగాణ రైతులకు, ఉద్యోగులకు దీపావళి కానుక.. కేబినెట్ భేటీ తర్వాత సర్కార్ కీలక ప్రకటన..!

1 year ago 19
తెలంగాణలో రెండు రోజుల్లో నిర్వహించనున్నట్టు కేబినెట్ భేటీ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో.. ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ ముఖ్యంగా.. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తలు చెప్పే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు.. అక్టోబర్ జీతంతో పాటు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక.. రుణమాఫీతో పాటు రైతు భరోసాపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉనట్టు తెలుస్తోంది.
Read Entire Article