తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు, మంత్రి కీలక ఆదేశాలు

8 months ago 18
యాసంగి సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరగకుండా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా.. డిసెంబరుకు కేటాయించిన యూరియా కూడా పోర్టులకు చేరింది.
Read Entire Article