తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి డబ్బులు..!

4 hours ago 1
జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
Read Entire Article