తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే, ఏడు జిల్లాల్లో కేంద్రాలు

7 months ago 9
తెలంగాణలో పెసలు పండించిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నేటి నుంచి మద్దతు ధరతో పెసలు కొనుగోలు చేసేందుకు సిద్దమైంది. మెుత్తం 7 జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్క్‌ఫెడ్ వారి సహకారంతో అధికారులు పెసలు కొనుగోలు చేయనున్నారు.
Read Entire Article