తెలంగాణ రైతులకు తీపి కబురు.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు

10 months ago 20
తెలంగాణ రైతులకి శుభవార్త. అడవి జంతువుల దాడిలో పశువులు చనిపోతే పరిహారం కోసం ఇక ఎక్కువ రోజులు ఎదురుచూడక్కర్లేదు. అటవీ శాఖ కొత్త విధానం ద్వారా నేరుగా మీ ఖాతాలోనే డబ్బులు జమ కానున్నాయి. ఈ కొత్త పద్ధతి వల్ల రైతులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, మరింత పారదర్శకంగా ఉంటుంది.
Read Entire Article