ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని 1,840 ప్రైవేటు విద్యాసంస్థలు నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం హామీ మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో బంద్ బాట పట్టాయి. .పూర్తి బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.