తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా.. మోదీ చేత అవార్డు అందుకున్న మహిళా ఐఏఎస్‌

1 year ago 23
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఐఏఎస్‌లో బదిలీ చేపట్టింది. ఇటీవలే అధికారుల బదీలు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగించింది. ఈ క్రమంలోనే.. ఐఏఎస్ సురేంద్ర మోహన్‌ను గనుల శాఖ నుంచి రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ చేయగా.. గనుల శాఖ అదనపు బాధ్యతలను ఎన్.శ్రీధర్‌కు అప్పగించారు. ఇక.. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వెయిటింగ్‌లో ఉంచిన యోగితా రాణాకు కీలక విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు.
Read Entire Article