మొంథా తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. ఇక అన్నదాతలైతే తుఫాన్ వల్ల పూర్తిగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, పత్తి రైతుల పరిస్థితి వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈక్రమంలో మరి నేడు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతుంది.. ఇంకా వర్షాలు కురుస్తాయా అనే దానిపై వాతావరణ శాఖ ఏం చెప్పింది అంటే..