తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఈనెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. 'ముగ్గురు పిల్లల' నిబంధన మళ్లీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఈ నిబంధన నుంచి కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అసలు ఈ నిబంధన ఏంటి? ఎవరికి మినహాయింపు ? తదితర వివరాలు తెలుసుకుందాం.