తెలంగాణకు తాడిచర్ల-1 బొగ్గు గనులు.. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

1 month ago 6
తెలంగాణకు తాడిచర్ల-1 బొగ్గు గనులకు కేటాయించడంపై.. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. 2015లోనే తెలంగాణకు ఈ బొగ్గు గనులను కేటాయించినట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే తాడిచర్ల-2 గనులను మాత్రం ఇంకా ఎవరికీ కేటాయించలేదని తేల్చి చెప్పారు. అయితే 2020 తర్వాత బొగ్గు గనుల కేటాయింపు ప్రక్రియ విధానం మారినట్లు వెల్లడించారు.
Read Entire Article