తెలంగాణకు భారీ శుభవార్త.. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ.. కేంద్రం కీలక ఆదేశాలు

1 year ago 32
Warangal: తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను నెరవేరుస్తూ.. కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న రైల్వే ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article