తెలంగాణపై చలిపులి పంజా.. ఈ జిల్లాల్లోనే తీవ్రత ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి

1 year ago 27
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా జిల్లాల్లో సింగల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Read Entire Article