తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

2 hours ago 1
తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ముప్పు దాదాపుగా సమసిపోవడంతో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను నిఘా విభాగం భారీగా తగ్గించింది. భద్రతా సమీక్ష కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. రాష్ట్రంలోని 100 మందికి పైగా ప్రముఖుల సెక్యూరిటీని కుదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నూతన నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటిస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయి నిఘా సమాచారాన్ని మదింపు చేసి పారదర్శకంగానే ఈ భద్రతను తగ్గించినట్లు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Read Entire Article