తెలంగాణలో MSME కొత్త పాలసీ.. వాళ్ల కోసం 100 కోట్ల నిధులు.. రేపే ప్రకటన

1 year ago 25
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్.. పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉంది. భారీ పెట్టుబడులు, బడా బడా కంపెనీలను ఆకర్షించేందుకు అనుకూలమైన పారిశ్రామిక విధానం అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. సూక్ష్మా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం అందించేలా కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొస్తోంది. ఈ నూతన పాలసీని రేపు (సెప్టెంబర్ 18న) సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించనున్నారు.
Read Entire Article