తెలంగాణలో అదానీ పెట్టుబడులపై పునరాలోచిస్తాం.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 35
TPCC Chief on Adani Donation: అమెరికాలో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కేసు నమోదవటం ఇప్పుడు దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణలో అదానీ పెట్టుబడులు, సర్కార్‌కు ఇచ్చిన విరాళం గురించి కూడా సర్వాత్ర చర్చ నడుస్తోంది. అయితే.. అదానీ పెట్టుబడులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విరాళంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదానీ పెట్టుబడులపై పునరాలోచిస్తామని.. మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Read Entire Article