తెలంగాణలో ఐటీ దాడులు.. మాజీ ఎంపీ నివాసంలో సోదాలు

6 months ago 10
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో జరుగుతున్న తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డికి, డీఎస్ఆర్ గ్రూపుకి మధ్య భారీగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
Read Entire Article