తెలంగాణలో ఒకటో, రెండో బాంబులు పేలుతాయ్.. దాంట్లో ఉండేది వారే: మంత్రి పొంగులేటి

5 months ago 18
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆరోపించారు. తాము సియోల్ నుంచి హైదరాబాద్ వెళ్లేలోపు ఒకటో రెండో బాంబులు దీపావళి టపాసుల్లో పేలుతాయన్నారు. అందులో పెద్ద నాయకులే ఉంటారన్నారు. వారిని అరెస్టు చేయాలా.. ? జీవితకాలం జైలులో ఉంచాల్నా అనేది చట్టం నిర్ణయిస్తుందన్నారు.
Read Entire Article