తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 25
Telangana Assembly Renovation: తెలంగాణ అసెంబ్లీ భవనం పునర్నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ భవనాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో.. అసెంబ్లీ, మండలి భవనాలను ఒకే దగ్గర నిర్మించనున్నట్టు తెలిపారు. నిజాం నిర్మించిన నిర్మాణాల తరహాలోనే.. రాజసం ఉట్టిపడేలా అసెంబ్లీ భవనాలు నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 49 కోట్ల రూపాయలతో అసెంబ్లీని అద్భుతంగా నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Read Entire Article