తెలంగాణలో కొత్త రైల్వే ట్రాకులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

2 months ago 5
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో రూ.5,337 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
Read Entire Article